మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి’

-

తాడ్వాయి మండలంలో ప్రతీ రెండేళ్లకు ఒకసారి అంగ రంగ వైభవంగా జరిగే మేడారం సమ్మక్క- సారలమ్మ అతి పెద్ద గిరిజన జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ సామాజిక రచయితల సంఘం రాష్ట్ర సహ అధ్యక్షులు కామిడి సతీష్ రెడ్డి, మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి రాంబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలోనే సుమారు రెండు కోట్ల మంది ఈ జాతరకు తరలి వస్తారన్నారు. కాబట్టి ఈ జాతరకు జాతీయ హోదా కల్పించాలని వారు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news