సంగారెడ్డి: ‘కరోనా వ్యాక్సిన్ తీసుకోకున్నా ఇచ్చినట్టు నమోదు’

-

రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ గణాంకాల వాస్తవికతపై తరచూ అనుమానాలు తలెత్తుతూనే ఉన్నాయి. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న అక్షయపాత్ర మెఘా కిచెన్ వద్ద ఉచిత కోవిడ్​ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఉచితంగా నిత్యవసరాల కిట్ అందిస్తుండటంతో కోవిడ్ వెబ్​సైట్​లో రిజిస్ట్రేషన్ సమయంలో చాలామందికి రెండో డోసు సైతం తీసుకున్నారని వెబ్​సైట్​లో చూపిస్తుండడంతో పలువురు ఆందోళన చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news