రంగారెడ్డి: పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

-

రంగారెడ్డి: నేషనల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ పరీక్ష దరఖాస్తు గడువును ఫిబ్రవరి 7 వరకు పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారిణి ఆర్. రోహిణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులు అర్హులని అన్నారు. ఆసక్తి గల విద్యార్థులు http:///bse.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news