ఐడీఎల్ చెరువు కట్టకింద ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందులో రూ.5 లక్షల విలువైన ఆస్తి దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు పేర్కొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి ఖాళీ స్థలంలో చెత్తకు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించి అక్కడే ఉన్న పాత క్రేన్ టైర్లు, భూగర్భంలో వేసేందుకు తెచ్చిపెట్టిన టెలిఫోన్ పైపులు దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను ఆర్పివేశారు.
కూకట్పల్లిలో భారీ అగ్నిప్రమాదం
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
వివాదంలో మల్లారెడ్డి.. ? ఇదంతా ఎవరి కుట్ర !
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాగ్రహాన్ని చవి చూస్తోంది అనేందుకు తార్కాణంగా...
Network -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...