BREAKING: మెదక్ ఎమ్మెల్యేకు కరోనా

-

padma devender reddy

మెదక్ ఎమ్మెల్యే ఎం.పద్మా దేవేందర్ రెడ్డికి కరోనా తేలికపాటి లక్షణాలు కనిపించాయి. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారు. సురక్షితమైన సంరక్షణలో ఉన్నానని, ఇటీవల రాజకీయ, అధికారిక పర్యటనల్లో తనతో సన్నిహితంగా ఉన్నవారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. COVID నిబంధనలను అనుసరించి, సురక్షితంగా ఉండాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news