Warangal: ములుగు: ఎమ్మెల్యే సీతక్కా మజాకా..!

-

ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలంలో గల కర్లాయిలో రెండు రోజులుగా ఫారెస్ట్ అధికారులు పోడు భూములలో స్ట్రెంచ్‌లు కొడుతున్నారు. విషయం తెలుసుకొన్న ఎమ్మెల్యే సీతక్క రైతులతో కలిసి స్త్రేంచ్ పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సీతక్క అధికారులకు ఫోన్ చేసి వారిని హెచ్చరించారు. భూమి కోసం, భుక్తి కోసం తాము చేస్తున్న ఈ పోరాటంలో వెనక్కి తగ్గేది లేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news