చట్ట ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఎస్ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి 11 ఫిర్యాదులు వచ్చాయని.. ప్రతి ఫిర్యాదుపై ప్రత్యేక పర్యవేక్షణలో సమస్యల పరిష్కారానికి పోలీసు శాఖ కృషి చేస్తుందన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
సూర్యాపేట : చట్ట ఉల్లంఘనకు పాల్పడితే చర్యలు: ఎస్పీ
By Network
-
Previous article