నల్గొండ: నేటి నుంచి జ్వర సర్వే

-

ఒమిక్రాన్‌ వ్యాప్తిని నియంత్రణకు వైద్య ఆరోగ్యశాఖ నేటి నుంచి నాలుగు రోజులపాటు జ్వరసర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ, శిశు సంక్షేమం, పంచాయతీ, మున్సిపల్ శాఖ సిబ్బంది సంయుక్తంగా ఈ సర్వేలో పాల్గొననున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ నాలుగు రోజుల్లో 38.33 లక్షల మందిని పలకరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news