కోదాడ: టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చూసి ఓర్వలేక, సీఎం కేసీఆర్ కు వస్తున్న ఆదరణను తట్టుకోలేక బీజేపీ కాంగ్రెస్ పార్టీల నాయకులు చౌకబారు విమర్శలకు దిగుతున్నారని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో కోదాడలో టిఆర్ఎస్ జండా ఎగురుతుందని, ఉమ్మడి జిల్లాలో 12 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయం అన్నారు.
నల్గొండ: ’12 సీట్లు మావే’
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...