రంగారెడ్డి: మంత్రి కేటీఆర్‌ను కలిసిన కొత్త సారథులు

-

వికారాబాద్ జిల్లాల నూతన పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, మెతుకు ఆనంద్ శుక్రవారం మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షులుగా నియమించినందున కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని వారికి మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news