పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్య

-

నర్సాపూర్ మండలం మాసాయిపేట్ గ్రామానికి చెందిన వేణుగోపాల్ (16) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రత్నపురి ఇన్స్టిట్యూట్‌లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆయన గతేడాది నుంచి అధికంగా సెలవులు రావడంతో కాలేజీకి వెళ్లడం లేదు. దీంతో చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. తండ్రి శ్రీనివాస్ మందలించగా, మనస్తాపం చెందిన వేణుగోపాల్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Read more RELATED
Recommended to you

Latest news