కరీంనగర్ : 27న పల్స్ పోలియో

-

జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయాలని, భవిష్యత్తులో అంగవైకల్యం దరిచేరకుండా నియంత్రించాలని కలెక్టర్ సంగీత అన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అప్పుడే పుట్టిన శిశువు మొదలు ఐదేళ్లు ఉన్న వారికి చుక్కలు వేసేందుకు జిల్లావ్యాప్తంగా 400 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 27న పల్స్ పోలియో చేపడుతామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news