నల్లగొండ: ‘మనఊరు-మన బడి’తో మౌలిక వసతుల బలోపేతం

-

ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతుల బలోపేతానికి “మన ఊరు-మన బడి/మన బస్తీ-మన బడి” కార్యక్రమం చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. నల్లగొండ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించి విద్యార్థులకు బడిపై ఆసక్తి కలిగించి, విద్యలో మెరుగైన ఫలితాలు వచ్చేలా పాఠశాలలను ఆకర్షణీయంగా తరగతి గదులు, భవనాలు తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news