కరీంనగర్ : పోలీసుల తీరుపై CPకి వినతి పత్రం

-

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తన్నారని రామగుండం CP చంద్రశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి రాజ్ ఠాకూర్ మక్కన్ వినతిపత్రాన్ని అందించారు.

రాష్టంలో కోవిడ్ నిబంధనలను అమలుపరిచే విషయంలో ఇక్కడ ఉన్న కొంత మంది పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు ఏదైనా కార్యక్రమాలు చేస్తే కోవిడ్ నిబంధనల పేరుతో అడ్డుకుంటూ, అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news