రంగారెడ్డి : రూ.954 కోట్లతో అప్పా-మన్నెగూడ జాతీయ రహదారి

-

అప్పా నుండి మన్నెగూడ వరకు దాదాపుగా 46 కిలోమీటర్ల మేర జాతీయ రహదారిని రూ.954 కోట్లతో నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ దీనికై ఇప్పటికే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఈ నెల చివరి నాటికి కాంట్రాక్టర్లకు అప్పగించి 24 నెలల్లో పూర్తి చేయనున్నారు. రహదారి రాకతో రియల్ ఎస్టేట్ రంగం రాకెట్ వేగంతో దూసుకెళుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news