తనిఖీలు.. 4 బస్సులపై కేసు నమోదు

-

పెద్దఅంబర్‌పేట్: శంషాబాద్ – బెంగళూర్ – హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీఏ అధికారులు గురువారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. పెద్దఅంబర్‌పేట్ రింగ్ రోడ్డు వద్ద రవాణ శాఖ అధికారులు నిర్వహించిన సోదాల్లో నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న 4 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news