సెలవు రోజుల్లోనూ విద్యుత్‌ బిల్లులు చెల్లించవచ్చు

-

జగద్గిరిగుట్ట విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో పండుగ దినాల్లో సైతం విద్యుత్‌ చెల్లింపు కేంద్రాలు తెరిచి ఉంటాయని ఏఈ కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. ఈ నెల 13న భగత్‌సింగ్‌ ప్రభుత్వ పాఠశాల వద్ద, 14న దేవమ్మబస్తీలోని గణేష్‌ మండపం వద్ద, 15న రాజీవ్‌గృహకల్ప, సంజయ్‌పురికాలనీ కమీటీ హాలు వద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 4 వరకు బిల్లులు చెల్లించవచ్చని ఏఈ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news