రంగారెడ్డి : శంషాబాద్: నిరుద్యోగుల సర్టిఫికెట్ల పరిశీలన

-

సైబరాబాద్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభించనున్న పోలీస్‌ నియామకాల పరీక్షలకు ఉచితశిక్షణ కోసం వందల సంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు. పట్టణంలోని బేగంగార్డెన్‌లో జరిగిన ముందస్తు ఎంపిక కోసం వచ్చిన నిరుద్యోగుల సర్టిఫికెట్ల పరిశీలనతో పాటు దేహదారుడ్య పరీక్షలు నిర్వహించారు. అర్హత సాధించిన వారికి ఉచిత శిక్షణ త్వరలోనే ప్రారంభించనున్నారు. శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news