రంగారెడ్డి : మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు

-

కేటీఆర్‌కు ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధికి‌ సంబంధించి ఇటీవల సుధీర్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించగా.. స్పందించిన మంత్రి ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధికి అదనపు నిధులు కేటాయిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా నేడు మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి, కృతజ్ఞతలు తెలియజేశారు

Read more RELATED
Recommended to you

Latest news