విద్యార్థిని ఆత్మహత్య

-

ఎంబిబిఎస్ చేదువుతున్న అభ్యసిస్తోన్న యువతి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ న్యూ ఫ్రెండ్స్‌ కాలనీకి చెందిన సెల్వన్‌ కుమార్తె వినీష(20), మొయినాబాద్‌లోని భాస్కర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతోంది. ఆదివారం సాయంత్రం తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుంది. తమ కుమార్తెకు ఏ సమస్యలు లేవని, స్నేహితులు మాట్లాడటం లేదని తమతో చెప్పినట్లు తల్లిదండ్రులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news