మెట్రో రైలు సువర్ణ ఆఫర్ సంక్రాంతి పండగతో ముగిసినా.. గ్రీన్ కారిడార్లో మరో నెలన్నర పాటూ పొడిగించారు. ఫిబ్రవరి 28 వరకు ప్రయాణ ఛార్జీల్లో రాయితీ వర్తిస్తుందని మెట్రో రైలు సంస్థ తెలిపింది. ఎంజీబీఎస్ నుంచి జేబీఎస్ వరకు 9 స్టేషన్ల మధ్య ఎక్కడికైనా రూ.15తో ప్రయాణించవచ్చు. మెట్రో కార్డు ఉంటే మరో 10 శాతం రాయితీ వర్తిస్తుంది. టికెట్ ధర రూ.35 ఉండగా.. సువర్ణా ఫ్లాట్ ఆఫర్లో ఏకంగా రూ.20 తగ్గించింది.
ఆఫర్ పొడిగింపు
By Naga Babu
-
- Tags
- metro rail
Previous article
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...