Rangareddy: దళిత బంధు పథకంపై మంత్రి సమీక్ష

-

sabitha indra reddy

రాష్ట్ర ప్రభుత్వం దళితులు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిందని, దళితులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం దళితబంధు పథకంపై మహేశ్వరం నియోజకవర్గ లబ్దిదారులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news