పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం తుమ్ముకుంట మున్సిపాలిటీలో టీఆర్ఎస్ నాయకులు నల్ల జెండాలతో ఆందోళనకు దిగారు. మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధాని వెంటనే తెలంగాణ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలి: మల్లారెడ్డి
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...