రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పరిధిలోని ఏలికట్ట చౌరస్తా వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుండి వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న సీఎస్కే విల్లాస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగార్జున, మరొకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
షాద్నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం
By Network
-
Previous article
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...