ముషీరాబాద్‌లో విషాదం

-

ముషీరాబాద్ మం. రాంనగర్‌లో విషాదం నెలకొంది. కావేశ్ (17) అనే మైనర్ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయే ముందు స్నేహితులకు.. కొన్ని గంటల్లో చనిపోతున్నాను.. మిస్ యూ ఫ్రెండ్స్ అని వాట్సాప్ మెసేజ్ చేశాడు. అనంతరం తన ఇంట్లో ఉరివేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం డెడ్ బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సూసైడ్ కి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి పేరెంట్స్ చిన్నతనంలోనే చనిపోగా.. పెద్దనాన్నతో ఉంటున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news