ఓయూ క్యాంపస్లోని సైన్స్ కాలేజీలో గల వివిధ విభాగాల్లో పార్టుటైం అధ్యాపక ఉద్యోగాలకు ఈ నెల 29 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వీరయ్య శుక్రవారం తెలిపారు. ఎన్విరాన్మెంటల్ సైన్స్, జాగ్రఫీ, మ్యాథ్స్ (కంప్యూ టర్ సైన్స్), స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్లలో పీజీ విద్యార్థులకు బోధించుటకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్ సైట్లో చూడాలన్నారు.
రంగారెడ్డి : నీడే ఆఖరు తేదీ
By Naga Babu
-
Previous article
Next article