జాతీయ రహదారిపై ప్రమాదం

-

హైదరాబాద్-విజయవాడ హైవే నార్కట్‌పల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో వెనకాల వస్తున్న కారు.. లారీని వెనకాల నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం ధ్వంసం కాగా కారులో ప్రయాణిస్తున్న దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news