మెదక్ : ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు మృతి

-

accident
accident

నారాయణఖేడ్ మండలం నిజాంపేట్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతులు ఇద్దరు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం జలాల్ పూర్ గ్రామస్తులుగా గుర్తించారు. సంఘటన స్థలానికి నారాయణఖేడ్ పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు

Read more RELATED
Recommended to you

Latest news