నాగర్కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. మాచర్ల సమీపంలో ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను కారులో నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు.
BREAKING… ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు నల్గొండ వాసులు దుర్మరణం
By Naga Babu
-
Previous article
Next article