రంగారెడ్డి : రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ దుర్మరణం

-

accident
accident

ORRపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ నుంచి తుక్కుగూడ వైపు వెళ్తున్న సిమెంట్ లారీని కారు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎస్ఐ పల్లె రాఘవేందర్ గౌడ్ మృతి చెందాడు. మహబూబ్‌‌నగర్‌ రైల్వే పోలీస్ స్టేషన్‌లో రాఘవేందర్ గౌడ్ ఎస్ఐ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఘటనపై పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news