మెదక్: ఎంపీతో గాయని శర్వాణి భేటీ

-

నార్సింగి గ్రామానికి చెందిన యువ గాయని శర్వాణి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని కలిశారు. ఎంపికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ ఐడల్ తెలుగులో శర్వాణి ఎంపిక అయినందుకు ఆయన శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. ఎంపిపి చిందం సబిత, టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి అంచనూరి రాజేష్, ప్రభాకర్, లక్ష్మణా చారి ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news