మెదక్ : ఏడుపాయల జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

-

మెదక్ జిల్లాలోని ఏడుపాయల మహా జాతరకు వివిధ ప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఆర్టీసీ మెదక్ రీజియన్ పరిధిలోని వివిధ డిపోల నుంచి 120 బస్సులు, సిటీ రీజియన్ నుంచి 50 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ సుదర్శన్ తెలిపారు. సురక్షిత ప్రయాణానికి భక్తులు ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

Read more RELATED
Recommended to you

Exit mobile version