కరీంనగర్ : ట్రైలర్ కే కేసీఆర్ భయపడుతున్నారు: బండి

-

కేంద్ర ప్రభుత్వాన్ని దూషించాలని.. బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలనే లక్ష్యంతోనే బడ్జెట్ సమావేశాలు నిర్వహించినట్లుగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బడ్జెట్ పై ప్రశ్నించకూడదనే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని మండిపడ్డారు. బీజేపీ- RRR ( ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజాసింగ్) ట్రైలర్ కే సీఎం కేసీఆర్ భయపడుతున్నారని చురకలంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news