పదో తరగతి పరీక్షా ఫీజు చెల్లింపు తేదీలు ఖరారు

-

సిద్ధిపేట జిల్లాలో 2022 ఏప్రిల్, మే నెలలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల కోసం వార్షిక ఫీజులు చెల్లించేందుకు తేదీలు ఖరారైనట్లు జిల్లా విద్యాధికారి రవికాంత్ తారావు తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా జనవరి 29 చివరి తేదీ అని, రూ.50 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 10 చివరి తేదీ, రూ.200 ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 21 చివరి తేదీ, రూ.500 ఆలస్య రుసుముతో మార్చి 3 చివరి తేదీ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news