సంక్రాంతి పండుగకు సొంత గ్రామాలకు వెళ్లే ఆయా కాలనీ, అపార్టుమెంట్వాసులు అప్రమత్తంగా ఉండాలని మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. గతంలో సంక్రాంతి సెలవుల్లో దొంగతనాలను పరిగణలోకి తీసుకొని ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. సొంత గ్రామాలకు వెళ్లే వారు తమ ఇళ్లల్లో బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, డబ్బులు ఉంచవద్దన్నారు. అనుమానం వస్తే 100, 7330671900 నంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు.
మెదక్ జిల్లా ప్రజలకు ఎస్పీ కీలక సూచన
By Naga Babu
-
Read more RELATEDRecommended to you
పోలవరాన్ని గోదావరిలో కలిపేసినందుకు సిద్ధమా జగన్..? : బాల క్రిష్ణ
జాబ్ క్యాలెండర్ పేరుతో ముఖ్యమంత్రి జగన్ నయవంచనకు గురిచేశారని హిందూపూర్ ఎమ్మెల్యే...
Ganesh -
పోలీసులు ఎందుకు ఇంత దిగజారి పోయారో డీజీపీ సమాధానం చెప్పాలి : వర్ల రామయ్య
ఎన్నికల కమిషన్ ని టీడీపీ నేతలు శుక్రవారం కలిశారు. ఆంధ్ర ప్రదేశ్...
Ganesh -
నిలబడదాం, బలంగా పోరాడుదాం, అవినీతి కోటలు బద్దలు కోడదాం : పవన్ కళ్యాణ్
నేను రాజకీయాల్లోకి రావడానికి ప్రేరణ ఇచ్చింది నెల్లూరు, ఇక్కడ చదువుకునే నేను...
Ganesh -