ఉమ్మడి మెదక్‌లో ఆ పార్టీ నేతలు ఎక్కడ..?

-

ఉమ్మడి మెదక్‌లో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిగిన
నేతలు ఎందుకో మౌనంగా ఉంటున్నారు. టీఆర్ఎస్ ​పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు నిత్యం జనంలో ఉంటే కాంగ్రెస్​ నేతలు కనిపించడం లేదన్న చర్చ మొదలైంది. గతంలో ఉన్నత స్థానాల్లో ఉన్న సీనియర్లే ఇప్పుడు జనాలకు, పార్టీ కార్యకర్తలకు దూరంగా ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news