ఉమ్మడి మెదక్.. ప్రభుత్వ స్కూల్స్‌లో అదనపు కలెక్టర్ ఇన్‌స్పెక్షన్

-

మన ఊరు మన బడి పథకంలో చేపట్టే పనుల్లో నాణ్యతగా ఉండాలని సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. గురువారం రేగోడు మండలం ఖాదిరాబాద్‌లోని ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలల సదుపాయాలు, మౌలిక వసతులపై ప్రధానోపాధ్యాయులతో సమీక్షించారు. కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించాలన్న సంకల్పంతో ప్రభుత్వం మన ఊరు మన బడికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news