ఉప్పల్‌లో కలకలం రేపిన పసికందు మృతదేహం

-

డ్రైనేజీలో పసికందు మృతదేహం లభ్యమైన సంఘటన ఉప్పల్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. చిలుకానగర్ డివిజన్ మల్లికార్డుననగర్ కాలనీలో జీహెచ్ఎంసీ సిబ్బంది డ్రైనేజీ లైన్ క్లియర్ చేస్తుండగా సుమారు 7 నెలల ప్రీ మెచ్యుర్డ్ పసికందు బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news