రాజేంద్రనగర్‌లో దారుణం.. యువతిపై అత్యాచారం

-

రాజేంద్రనగర్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ యువతికి వాట్సాప్ ద్వారా దగ్గరైన యువకుడు న్యూడ్ చాటింగ్‌కు తెరతీశాడు. ఆ చాటింగ్‌ను మొత్తం సేవ్ చేసుకుని బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. ఫ్రెండ్ రూమ్‌కి పిలిచి యువతిపై అత్యాచారం చేశాడు. రోజు రోజుకీ వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news