రంగారెడ్డి : అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

-

అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన ‌చేవెళ్ల పట్టణ శివారు ప్రాంతంలో సోమవారం జరిగింది. పట్టణ శివారు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉందని స్థానికులు పోలీసులకు సమాచారమివ్వడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సీఐ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. మృతుడు గుండాల గ్రామానికి చెందిన కావలి వెంకటేష్ (29)గా గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version