శంషాబాద్: ఫ్యానుకు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

-

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆర్జీఐఏ పీఎస్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పట్టణంలోని కోమటీబస్తీలో నివాసం ఉండే వేణు(23)ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబసభ్యులు, స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news