నేడు నల్లగొండలో మృత్యుంజయ హోమం

-

ప్రధాని నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, కోరుతూ నల్లగొండ పట్టణ కేంద్రంలోని వివేకానంద నగర్ కాలనీ శ్రీ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయంలో సోమవారం బిజెపి పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నట్లు బిజెపి పార్టీ పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి గణేష్ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు హాజరవుతారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news