వరంగల్ : రేపు ప్రారంభం కానున్న ట్రేడర్స్ కాంప్లెక్స్

-

వరంగల్ నగరంలోని నర్సంపేట ప్రధాన రహదారి వెంట నిర్మించిన హోల్ సేల్ ట్రేడర్స్ షాపింగ్ కాంప్లెక్స్ రేపు(ఆదివారం) ప్రారంభం కానుంది. పాత బీటు బజార్‌లో ఆర్వోబీ నిర్మాణంతో వ్యాపారాలకు ఇబ్బందులు తలెత్తాయి. ధర్మారం శివారులో 25 ఎకరాల్లో 318 షాపులను రెండేళ్ల కిందట నిర్మాణాలు పూర్తి చేశారు. కరోనాతో ప్రారంభం ఆలస్యమైందని, ఇది వరంగల్ జిల్లాకే తలమానికంగా నిలువనుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version