నల్గొండ: చౌటుప్పల్ వద్ద వాహనాల రద్దీ

-

సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు హైదరాబాద్ మహానగరం ఖాళీ అవుతుంది. కెసిఆర్ ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ నుంచి సెలవులు ప్రకటించడంతో చౌటుప్పల్ వద్ద జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. శనివారం తెల్లవారుజాము నుంచి హైవేపై ఆంధ్ర ప్రాంతానికి వేల సంఖ్యలో కార్లలో బయలుదేరి వెళుతున్నారు. అంతేకాకుండా బస్సులు, బైక్‌లపై ప్రయాణికులు వేల సంఖ్యలో వెళుతుండటంతో రహదారి రద్దీగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news