రేపు(ఆదివారం) తాండూరు నియోజకవర్గంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించనున్నారని వ్యక్తిగత సహాయకులు శ్రీనివాస్ తెలిపారు. తాండూరు పట్టణంలోని రైతు బజార్లో నిర్వహించనున్న రైతుబంధు ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. కావున అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొని మంత్రి పర్యటన విజయవంతం చేయాలని కోరారు.
రేపు మంత్రి సబిత పర్యటన
By Naga Babu
-
Previous article
Read more RELATEDRecommended to you
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు
నిత్యం ఏదో ఓ కాంట్రవర్సీ కామెంట్తో వివాదంలో చిక్కుకునే హుజురాబాద్ బీఆర్ఎస్...
Anji N -
రెట్టింపవుతున్న అవ్వా తాతల పెన్షన్ కష్టాలు
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో అవ్వా తాతల పెన్షన్ కష్టాలు అన్నీ...
కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ స్కాములే..అందుకే బీజేపీకి ఓటేయాలి – ఈటల రాజేందర్
కాంగ్రెస్ హయాంలో ఎప్పుడూ స్కాములే..అందుకే బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు ఈటల రాజేందర్....