జోరుగా వాక్సినేషన్

-

గతేడాదిలో కరోనా మహమ్మారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అతాలకుతలం చేసింది. గతేడాది సంక్రాంతి నాటికి ఒకింత రక్ష అనేలా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరు ఉమ్మడి జిల్లాలో శరవేగంగా కొనసాగుతోంది. కాగా, ఇప్పటి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 47,75,637 మంది టీకాలను వేసుకున్నారు. ఇందులో 26,90,104 మంది తొలి డోసును, 20,76,966 మంది రెండో డోస్ పొందారు. మరో 8,567 మంది బూస్టర్ టీకాను తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news