చిల్పుర్: బుగులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కోవిడ్ నిబంధనల దృష్ట్యా ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ముక్కోటి ఏకాదశి, గోదా కళ్యాణానికి భక్తుల దర్శనాన్ని రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశానుసారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని పేర్కొన్నారు.
ముక్కోటి ఏకాదశికి దర్శనాలు రద్దు
By Naga Babu
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
వరంగల్ ఫోర్ట్, వేయి స్తంభాల దేవాలయానికి యూనిస్కో గుర్తింపు తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఎంతో మంది అధికారంలోకి వచ్చినా... వరంగల్ ను ఎవరూ అభివృద్ధి చేయలేదని,...
Advik -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...