వెంకటేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి

-

వైకుంఠపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక అలంకరణ చేశారు. ఉదయం 4 గంటల నుండే స్వామివారికి ప్రత్యేక పూలు, వస్త్రాలతో వైభవోపేతంగా అలకరించి, పూజలు నిర్వహించారు. భక్తులు అధికంగా తరలివచ్చి స్వామి దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news