వైకుంఠపురం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక అలంకరణ చేశారు. ఉదయం 4 గంటల నుండే స్వామివారికి ప్రత్యేక పూలు, వస్త్రాలతో వైభవోపేతంగా అలకరించి, పూజలు నిర్వహించారు. భక్తులు అధికంగా తరలివచ్చి స్వామి దర్శనం చేసుకుని, మొక్కులు చెల్లించుకున్నారు.
వెంకటేశ్వర ఆలయానికి భక్తుల తాకిడి
By Naga Babu
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండల పరిధిలోని చిత్తాపూర్లో ఆలస్యంగా...
మెదక్.. గన్ పేలి బాలిక మృతి
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలోని ఓ ఫామ్ హౌస్లో దారుణం...
జగిత్యాల, మెట్ పల్లిలో అటవీ పార్కులు
జగిత్యాల జిల్లాలో అర్బన్లలో అటవీ పార్కులు ఏర్పాటు కానున్నాయి. పట్టణాల్లో ఆహ్లాదం,...