కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మేడారం జాతర సమీపిస్తున్న దృష్ట్యా ఆర్టీసీ అప్రమత్తమైంది. ఉమ్మడి జిల్లాకు ముఖ్య కేంద్రమైన హన్మకొండ, వరంగల్, కాజీపేట బస్టాండ్ల నుంచి మేడారానికి ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడిపిస్తోంది. దీనిలో భాగంగా సోమవారం బస్సులు డిపో నుంచి బయలు దేరే ముందు వాటిలో హైపోక్లోరైడ్ ద్రావణంతో శానిటైజ్ చేస్తున్నారు. అధికారులు బస్టాండ్లలో జాగ్రత్తలు పాటించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు.
మేడారానికి అప్రమత్తమైన ఆర్టీసీ
By Naga Babu
-
Previous article
Next article