వరంగల్ : ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై దాడి

-

గూడూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని ఓట్ల గ్రామ పరిధిలోని ఊట్ల క్రాస్ సమీపంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడుపై కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి, మహిళ ఇనుప రాడ్‌తో హత్య చేయడానికి ప్రయత్నించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news